🔋 తక్కువ కరెంట్ బిల్లు – ఇప్పుడు తల్లికి వందనం అర్హత! | Thalliki Vandanam Current Bill Eligibility Update
తల్లికి వందనం పథకానికి సంబంధించిన అనర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా?
మీ కరెంట్ బిల్లు 300 యూనిట్లలోపే ఉన్నా కూడా పేరు తొలగించారా?
ఇప్పుడు ఆ కుటుంబాలకు శుభవార్త!
📢 తాజా అప్డేట్ ఏమిటంటే…
- తాజాగా NBM డేటాబేస్లో అప్డేట్ చేశారు.
- హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఎవరైతే మీటర్ నంబర్ ఆధార్తో లింక్ చేసి ఉన్నారో…
- వారి గడిచిన 12 నెలల కరెంట్ వినియోగం సగటుగా 300 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే…
- వారు ఇప్పటికీ తల్లికి వందనం పథకానికి అర్హులే.
💰 డబ్బులు కూడా వస్తాయా?
అవును!
ఇప్పటికే అర్హుల జాబితాలోకి మారిన వారికి నగదు కూడా క్రెడిట్ అయ్యే అవకాశముంది. ఇది పూర్తిగా డేటా ఆధారంగా జరిగిన ప్రక్రియ.
✅ అర్హత నిర్ధారణ ఎలా జరిగింది?
- మీ కుటుంబం హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి
- మీ ఇంటి కరెంట్ మీటర్ ఆధార్తో లింక్ అయ్యి ఉండాలి
- గడిచిన 12 నెలల్లో సగటుగా 300 యూనిట్లలోపు కరెంట్ వినియోగం ఉండాలి
- ఈ సమాచారం NBM డేటాబేస్లో అప్డేట్ అయి ఉండాలి
📌 మీ పేరు చెక్ చేసుకోవాలంటే:
👉 తల్లికి వందనం అర్హుల జాబితా చెక్ చేయండి
📢 శుభవార్త అందరితో షేర్ చేయండి!
మీరు కూడా ఈ సమాచారం పొందారంటే… మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అనర్హుల జాబితాలో ఉన్నా ప్రస్తుతం అర్హులుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు.
|
🏷️ Tags :
తల్లికి వందనం పథకం, తల్లికి వందనం అర్హత, power bill eligibility thalliki vandanam, 300 units electricity scheme, NBM database update, Household mapping aadhaar, ap govt schemes 2025